27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

మెట్రో రైలులో ప్రయాణించిన మోదీ, సీఎం సిద్దరామయ్య

Must read

📰 Generate e-Paper Clip

బెంగళూరు మెట్రో- ఫేజ్-3 ప్రాజెక్టుకు శంకుస్థాపన

వెబ్ న్యూస్, బతుకమ్మ : కర్ణాటకలో ప్రధాని మోదీ ఆదివారం పర్యటించారు. సుమారు రూ.7,160 కోట్ల విలువైన బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ను ప్రధాని ప్రారంభించారు. మరో 3 వందే భారత్ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించారు.  రూ.16,610 కోట్ల విలువైన బెంగళూరు మెట్రో- ఫేజ్-3 ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.  రాగిగడ్డ ఆర్వీ స్టేషన్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రో రైలులో ప్రధాని మోదీ, సీఎం సిద్దరామయ్య కేంద్ర మంత్రులు కలిసి ప్రయాణించారు.

Modi, CM Siddaramaiah travel in Metro train

More articles

Latest article