29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

46మంది ఆర్డీవోలకు పదోన్నతి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : 46మంది ఆర్డీవోలకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. వారికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొంత కాలంగా రెవెన్యూ శాఖలో పెండింగ్ లో ఉన్న పదోన్నతుల ప్రక్రియ కొలిక్కి వచ్చింది.

More articles

Latest article