24 C
Hyderabad
Sunday, August 2, 2026

రైలు ఢీకొని ఒకరి మృతి

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ : వేల్పూర్ మండలం లక్కోరా శివారులో గుర్తు తెలియని వ్యక్తి రైలు డీకొట్టి మృతి చెందాడు. ఉదయం 5 గంటలకు జరిగిన ఈ దుర్గటనలో మృతుని తల తెగి నుజ్జునుజ్జు అయ్యి గుర్తుపట్టడానికి వీలులేకుండా అయ్యింది. మృతుడు నీలి రంగు చొక్కా, ఎర్రటి బనియను, జీన్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More articles

Latest article