27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

13మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా పరిధిలోని పలువురికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేసే 13మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించారు.

More articles

Latest article