కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా పరిధిలోని పలువురికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేసే 13మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించారు.
