28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రాష్ట్ర డీజీపీని కలిసిన పోలీస్ కమిషనర్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయాన్ని రాష్ట్ర డీజీపీ డా.జితేందర్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పుష్పగుచ్ఛం ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు.

More articles

Latest article