24 C
Hyderabad
Sunday, August 2, 2026

సమయ పాలన పాటించని అధికారులు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత భవన కార్యాలయంలో కొంతమంది అధికారులు సమయపాలనా పాటించడం లేదని వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు వాపోతున్నారు. సమయం 11:15 దాటినా కూడా అధికారులు కార్యాలయానికి రాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. అధికారులు సమయానికి రాకపోవడంతో ప్రజలు అధికారుల కోసం వేచి చూసి చూసి విసుగ్గు చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

More articles

Latest article