30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

150 కార్లతో కాళేశ్వరం పుష్కరాలకు..

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ: సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 150 కార్ల భారీ కాన్వాయ్ తో సోమవారం బయల్దేరారు. ఎనిమిది మండలాలకు చెందిన మహిళా కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, యువజన కార్యకర్తలు తదితరులు ఉన్నారు.


150 cars for Kaleshwaram Pushkaram..

More articles

Latest article