26.2 C
Hyderabad
Monday, August 3, 2026

దేవుడి దగ్గరకు వెళ్తున్నానంటూ ఆత్మహత్య చేసుకున్న మహిళ

Must read

📰 Generate e-Paper Clip

హిమాయత్ నగర్‌లో ఘటన

హైదరాబాద్, బతుకమ్మ : దేవుడి దగ్గరకు వెళ్తున్నానంటూ ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ మృతి చెందింది.  హిమాయత్ నగర్‌కు చెందిన అరుణ్ కుమార్ జైన్, పూజా జైన్(43) భార్యాభర్తలు.  కొద్దిరోజులుగా ఆధ్యాత్మిక మార్గంలో, భక్తి శ్రద్ధలతో పూజా జైన్ జీవితం గడుపుతోంది.  ఈ క్రమంలో భర్త ఆఫీస్‌కు వెళ్లగా, వారు నివసించే అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి పూజా జైన్ ఆత్మహత్య చేసుకుంది.  ఇంట్లో ఆత్మార్పణతో దేవుడికి దగ్గరవుతా అంటూ సూసైడ్ లేఖ లభ్య మైంది.

More articles

Latest article