బతుకమ్మ, పిట్లం: పిట్లం మండలంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం నాడు పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. మండలంలోని రాంపూర్ చిల్లరికి గొడ్మేగాం, బాలికల ఉన్నత పాఠశాల, చిన్న కొడపుగల్, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాశారు.. మండల కేంద్రంలోని మూడు సెంటర్ల గా విభజించి 555 మంది విద్యార్థులు గాను ఒకరు గైరాజరైనట్లు ఎంఈఓ దేవి సింగ్ తెలిపారు. మొదటిరోజు శుక్రవారం నాడు తెలుగు పరీక్ష విద్యార్థులు టెన్షన్ లేకుండా పరీక్షలు రాశారని ఎంఈఓ దిమా వ్యక్తం చేశారు. పరీక్ష సమయంలో ఎలాంటి మాస్కార్పించడం జరగకుండా పకడ్బందీగా న్యూస్లేటర్లు సిట్టింగ్ స్కాడ్ పర్యవేక్షణలో విద్యార్థులు పరీక్షలు రాశారు.
