జక్రాన్ పల్లి, బతుకమ్మ: మండల కేంద్రంలోని కేజీబీవీ, మోడల్ స్కూల్ ను జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని, వంట గదిని, వంట సామగ్రిని పరిశీలించి పలు సూచనలు ...
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: జిలాల విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ మంగళవారం పలు పాఠశాలలను తనిఖీ చేశారు. నిజామాబాద్ కేజీబీవీ, ముదక్ పల్లి, కులాస్ పూర్ జిల్లా పరిషత్ పాఠశాలలను డీఈవో సందర్శించారు. మధ్యాహ్న భోజనానికి...