23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

శ్రీభవాని ఉత్సవ కమిటీ శరన్నవరాత్రి ఉత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : శ్రీ భవాని శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ గౌతమ్ నగర్ లోని 18 వ వార్షికోత్సవ సందర్భంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం సుభాష్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 18 అమ్మవారి రూపాలు నెలకొల్పడం జరుగు ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రఘుపతి మనోజ్, మా శెట్టి లిఖిత్, వెంకటేశం, శ్యామ్, క్రాంతి, రాజు, శోభ, శశిరేఖ చంద్రకళ పార్వతి, బాలకృష్ణ శ్రీ భవాని, మాయ వార్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Sri Bhavani Utsav Committee Sharan Navaratri Festival

More articles

Latest article