24 C
Hyderabad
Sunday, August 2, 2026

వరద కాలువలో ఒకరి గల్లంతు

Must read

📰 Generate e-Paper Clip

నీటి విడుదల నిలిపివేత

 

బాల్కొండ, బతుకమ్మ : బాల్కొండ మండలం బుస్సాపూర్ వద్ద ఇందిరమ్మ వరద కాలువలో పడి ఒకరు గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వరద కాలువలో పడి పోయి నందువల్ల నీటి విడుదలను ప్రాజెక్టు అధికారులు నిలిపివేశారు. గల్లంతయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article