హైదరాబాద్, బతుకమ్మ : ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ ను విచారించిన జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. కేటీఆర్ ఫై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. కౌంటర్ దాఖ లు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తు జరగాల్సిందేని తదుపరి విచారణ 27 కు వాయిదా వేసింది.