29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటకు కాకతీయ కాలువ ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కాలువ  పరిధిలోని ఆయకట్టు రైతులు, గంగా పుత్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

More articles

Latest article