23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

ముగ్గురికి ఒకరోజు జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని వన్ టౌన్ పోలీస్  స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వరకు షాపు షాపులు నడిపిన  వ్యక్తులను న్యాయస్థానం ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు ఎస్ హెచ్ ఓ బి.రఘుపతి తెలిపారు. నగరంలోని హస్మీ కాలనీలోని సవేరా హోటల్ యజమాని షేక్ అబ్బు, మహమ్మదీయ కాలనీలోని మిలన్ హోటల్ యజమాని, బోదన్ బస్టాండ్ ప్రాంతంలోని స్నూకర్ షాప్ యజమాని మహమ్మద్ షాకీర్ లకు న్యాయస్థానం ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

More articles

Latest article