26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పౌష్టికాహారం ఎదుగుదలకు ఖచ్చితం

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ: గర్భిణీలు, బాలింతలు,చిన్నారులు శారీరక మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల అన్నారు. ప్రాజెక్టు పరిధిలో పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టు లెవెల్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. సామూహిక శ్రీమంతాలు, అన్న ప్రసన్నాలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ల మోహన్, ప్రియాంక, మద్నూర్ మండల సిడిపిఓ కళావతి, బాన్సువాడ సిడిపిఓ, మద్నూర్ ప్రాజెక్టు లోని సూపర్వైజర్లు హెల్త్ సూపర్వైజర్లు, మద్నూర్ మండలం ఎంపీడీవో రాణి అంగన్వాడీ టీచర్లు ఆయలు,ఆశా వర్కర్లు లబ్ధిదారులు హాజరయ్యారు.

More articles

Latest article