25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

జవాన్ల హాజరు తీసుకున్న మున్సిపల్ కమిషనర్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  నగరంలోని సర్కిల్ 3 పెద్ద బజార్ వాటర్ ట్యాంక్ వద్ద పరిసరాలు పరిశీలించి, కార్మికులు, జవాన్ల హాజరును గురువారం మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తీసుకున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించమన్నారు. డ్రైన్లు, రోడ్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.

More articles

Latest article