ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

0 16,342

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్‌లో రౌడీషీటర్ దాడిలో మరణించిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గురువారం పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు  దినేష్ కులాచారి ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.