24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రతి ఇంట్లో శాంతి, సౌభాగ్యం నెలకొనాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

అల్లా కృపతో ప్రతి ఇంట్లో శాంతి, సౌభాగ్యం నెలకొనాలని డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లి వారికి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా పండుగ జరుపుకున్నారు. అనంతరం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

 

May there be peace and prosperity in every home.

More articles

Latest article