బతుకమ్మ, మెండోరా: మెట్ పల్లీ డివిజన్ ఏ ఈ ఈ గా విధులు నిర్వహించిన ఇబ్రహీం మరణించినారు. అందువలన ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని గురువారం శ్రీరాం సాగర్ ప్రాజెక్టు సర్కిల్ కార్యాలయం ఉద్యోగులు (పోచంపాడు) కార్యాలయం ఎదుట రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగినది. కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
