30.2 C
Hyderabad

పవిత్రాత్మకు శాంతి చేకూరాలని..

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మెండోరా:  మెట్ పల్లీ  డివిజన్ ఏ ఈ ఈ గా  విధులు నిర్వహించిన  ఇబ్రహీం మరణించినారు. అందువలన ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని గురువారం శ్రీరాం సాగర్ ప్రాజెక్టు సర్కిల్ కార్యాలయం ఉద్యోగులు (పోచంపాడు) కార్యాలయం ఎదుట రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగినది. కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article