బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలోని గురుద్వార్ దగ్గర హనుమాన్ ఆలయంలో గత ఐదు సంవత్సరాల నుండి ఈ మహా అన్నదాన కార్యక్రమం ప్రతి అమావాస్య రోజు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఎడ్ల పొలాల అమావాస్య సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదం తీసుకున్నారు. ఎర్ర హనుమాన్ ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు బజరంగ్ , కృష్ణ పాటేల్, దీపక్ పాటిల్, జైపాల్, అశోక్,రఘు సిద్ధుల, తదితరులు నిర్వహించారు.
