హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని గౌలిగూడ రామ్ మందిర్ నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చూస్తున్నారు. 450 సీసీ కెమెరాలు, వెయ్యి మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. రాత్రి 8 గంటల వరకు హనుమాన్ శోభాయాత్ర కొనసాగనుంది.
