నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నగరంలోని జండాగల్లిలోని జండాబాలజి ఆలయంలో మస కళ్యాణోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతీ నెల శ్రావణా నక్షత్రము పురస్కరించుకోని నిర్వహించు స్వామి వారి మాస కళ్యాణం శుక్రవారం నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవానికి భక్తులు పాల్గొని వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహణాధికీరి గింజుపల్లి వేణు , ధర్మకర్తల మండలి చైర్మన్ లవంగ ప్రమోద్ కుమార్, భక్తులు పాల్గొని ఘనంగా నిర్వహించారు.

