30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీమంత్రి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా ఆదివారం వెంకటేశ్వర స్వామిని మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీ ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Former minister visits Lord Venkateswara Swamy

More articles

Latest article