26.3 C
Hyderabad
Monday, August 3, 2026

హైదరాబాద్ తరలిన మాల విద్యుత్ ఉద్యోగులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న మాలల సింహగర్జనకు మాల విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు తరలివెళ్లారు. ప్రత్యేక బస్సులో బయల్దేరిన మాల విద్యుత్ ఉద్యోగులు రాజాంగాన్ని కాపాడుకుందాం.. ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుందాం.. అంటూ నినాదాలు చేశారు.

 

More articles

Latest article