బోధన్, బతుకమ్మ: బోధన్ తట్టికోట్ గల్లీలో 37వ వార్డు మాజీ కౌన్సిలర్ మాసిని వినోద్ (చిన్నా) ఆధ్వర్యంలో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు, పిల్లలు దేశభక్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జోర్రిగల రవీందర్, గంగుల మారుతి, ఆడెపు రాజు, లోల రాకేష్, లోల రాహుల్, పృద్వి తదితరులు పాల్గొన్నారు.
