తిరుమల, బతుకమ్మ : తిరుమల శ్రీవారిని మంగళవారం సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
