బతుకమ్మ,మెండోరా: మండలంలోని గ్రామంలో శనివారం కేంద్రం నుండి వచ్చిన 8 మంది సభ్యులతో కలిసినా కేంద్ర జిల్లా జీవన్ సర్వే కమిటీ నాలుగు రోజులుగా గ్రామాల్లో ఇంటింటికి పర్యటించి సర్వే నిర్వహిస్తున్నారు. ఆ కాలంలో నీరు ఎలా ఉండేది ప్రస్తుతం ఎలా ఉందని గ్రామస్తులు అడిగి తెలుసుకుంటున్నారు శనివారం చివరి రోజు కావడంతో గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని విషయాలు వివరంగా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్యదర్శి భరత్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

