28.5 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

ముస్కు భూమా రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన డీ సీ సీ ప్రెసిడెంట్

బతుకమ్మ, మోర్తాడ్:  మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన ముస్కు భూమారెడ్డి మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న డీ సీ సీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి బుధవారం భూమా రెడ్డి...

ఈనెల 23 నుంచి ధర్మపురి శ్రీనివాస్ స్మారక క్రీడా పోటీలు

మాజీ మేయర్, స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ చైర్మన్ ధర్మపురి సంజయ్ వెల్లడి బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ఆధ్వర్యంలో కీర్తిశేషులు ధర్మపురి శ్రీనివాస్ జన్మదినం పురస్కరించుకొని ఈనెల 23 నుంచి...

సంతోష్ కుటుంబాన్ని పరామర్శించిన చిన్ననాటి మిత్రబృందం

బతుకమ్మ: బిచ్కుంద : బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన సంతోష్ మండల కేంద్రంలో పాన్ షాప్ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు పెద్ద కుమార్తె సిద్దేశ్వరి బిచ్కుంద కస్తూర్బ పాఠశాలలో తొమ్మిదవ...

నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం  జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు బిచ్కుంద మండల విద్యాధికారి రాములు నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇట్టి...

ఆర్థిక సహాయం

బతుకమ్మ, మోర్తాడ్ : మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామానికి చెందిన ధర్మగల్ల సాయి భార్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్య ఖర్చులకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్...

కౌలాస్ నాలా ప్రాజెక్టులోకి 289 క్యూసెక్కుల వరద నీరు

బతుకమ్మ, జుక్కల్ :  కౌలాస్ నాలా ప్రాజెక్టులో 289 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఏఈ రవిశంకర్ తెలిపారు. కౌలాస్ నాలా ప్రాజెక్టులో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి వరద...

అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

ఎఫ్ డి ఓ సుధాకర్ రావు నిజామాబాద్ క్రైo, బతుకమ్మ :  జాతి సంపద అయిన అటవీ ని రక్షించేందుకు తమ ప్రాణాలను ఓ డ్డీన అటవీ శాఖ ఉద్యోగుల త్యాగాలను మరువలేనివని నిజామాబాద్...

లొంగన్ గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో శ్రీనివాస్

బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని లొంగన్ గ్రామాన్ని బుధవారం జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ సందర్శించారు. గ్రామంలో గ్రామ పంచాయతీ రికార్డులను ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. ప్రైమెరీ ఈ స్కూల్ పరిశీలించారు. మధ్యాహ్న...

గణేశ్ శోభాయాత్ర రూట్ పరిశీలన

కామారెడ్డి, బతుకమ్మ : గణేశ్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగనున్న రూట్ ను జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ సింధూశర్మ బుధవారం పరిశీలించారు. స్టేషన్ రోడ్డు, గంజ్ రోడ్డు, పెద్ద బజార్,...

జిల్లా కేంద్ర గ్రంధలయ సంస్థ చైర్మెన్ గా అంతరెడ్డి రాజరెడ్డి ?

బతుకమ్మ, నిజామాబాద్: నిజామాబాద్ కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకులు అంతరెడ్డి రాజరెడ్డి జిల్లా కేంద్ర గ్రంధలయ సంస్థ చైర్మెన్ గా నియమితులు అయినట్లు తెలిసింది. ఈ మేరకు  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది....

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip