31.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

రూ.2 లక్షల ఎల్వోసీ అందజేత

బతుకమ్మ,మెండోరా:మెండోరా మండలం కోడిచెర్ల గ్రామానికి చెందిన ఎం.దశరత్ కు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సోమవారం రూ.2లక్షల ఎల్ఓసీ బాల్కొండ క్యాంపు కార్యాలయంలో అందజేశారు.  న్యూరో చికిత్స నిమిత్తం స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే...

నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటేండేంట్ గా ఫ్రో.డా. శ్రీనివాస్

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రి సూపరింటేండేంట్ గా ఫ్రో. డాక్టర్ శ్రీనివాస్ నియమితులు అయ్యారు. ఈ మేరకు వైధ్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సేక్రేటరీక్రిస్టినా జడ్ చోంగ్తూ...

ఇందూరు తిరుమలలో కన్నులపండువగా శ్రీ గోదా రంగనాథ కళ్యాణం

మోపాల్, బతుకమ్మ: మోపాల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామంలో ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో శ్రీ గోదా రంగనాథ కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. సోమవారం జరిగే గోదా కళ్యాణంతో పరమ పవిత్రమైన...

 వెంకటేశ్వర స్వామీ కళ్యాణ మండపంను ప్రారంభించిన మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

 మెండోరా, బతుకమ్మ: మెండోరా మండల కేంద్రంలో రూ.40 లక్షలతో నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంధర్బంగా సోమవారం...

రుద్రూర్ లో ప్రభుత్వ టీచర్  ఇంటిలోచోరీ

  రుద్రూర్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీలో  గవర్నమెంట్ టీచర్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. టీచర్ తన కుటుంబ సభ్యులతో రెండు రోజుల క్రితం హైదరాబాద్...

విద్యార్థి అదృశ్యం

.. మిస్సింగ్ కేసు నమోదు  కోటగిరి , బతుకమ్మ: కోటగిరి మండల కేంద్రంకు చెందిన వన్నే నాగారాజు (15) అనే విద్యార్థి ఈ నెల 11 నుంచి అదృశ్యమయ్యారు. కోటగిరి మండల కేంద్రంలో చదువుకునే నాగారాజు...

హనుమాన్ నగర్ నూతన కమిటీ ఏన్నిక

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:   నగరంలోని అమ్మ వెంచర్ లొ హనుమాన్ నగర్ నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అమ్మ నగర్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని,కాలనీ అభివృద్ధికి పాటు పడాలని సోమవారం  జరిగిన...

భీంగల్ ఎస్ఐ వేదిస్తున్నాడని యువకుడి సెల్పీ విడియో

. . . తనకు న్యాయం జరుగకపోతే అత్మహత్యనే శరణ్యమని విడియో  భీంగల్, బతుకమ్మ: భీంగల్ పోలీసుల వ్యవహర శైలీ వివాదాస్పధంగా మారుతోంది. ఇప్పటికే  తీవ్ర అవినీతి ఆరోపణలతో నిజామాబాద్ జిల్లాలో భీంగల్ పోలీసుల వ్యవహరం...

అసైన్డ్ లో కాషాయ నేతల ప్లాట్ల దందా

 ప్రజాప్రతినిధి అండతో అసైన్డ్ భూమిలో వెంచర్  గ్రామస్తులు ఫిర్యాదు చేసినా అనుమతి లేకుండానే నిర్మాణాలు  నందిపేట్ మండలంలో అసైన్డ్ భూముల్లో వెంచర్ కలకలం  నిజామాబాద్, బతుకమ్మ :  అసైన్డ్ భూమి. ప్రభుత్వం పేదలకు కేటాయించే...

పార్టీ ఫిరాయించిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ క్షమించదు

. . . అన్ని రంగాల్లో కాంగ్రెస్ విఫలం చెందిన ఆ పార్టీలో పోచారం ఎందుకు చేరారో చెప్పాలి? . . . కొంతమంది నాయకులు పార్టీ మారిన ప్రజల బిఆర్ఎస్ తోనే ఉన్నారు ........

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip