23.3 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

యువత క్రీడల్లో పాల్గొని రాష్ట్రానికి, దేశానికి కీర్తి తీసుకురావాలి

  . . . జిల్లాలో స్టేడియాన్ని నిర్మించాలి   . . . టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని,...

తెలంగాణ ప్రజలు బీజేపీ మాటలు నమ్మేటంత పిచ్చోళ్ళు కాదు

  . . .డబుల్ ఇంజన్ అంటూ పేద ప్రజలను మోసం చేస్తున్నారు . . . పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్  నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణలో  బిజేపి పార్టీ ఇంజన్ డౌన్ అవుతుంది, ప్రజలు బీజేపీ మాటలు...

 భిక్కనూరు టోల్గేట్ వద్ద హై డ్రామా..

  - ఎమ్మెల్యే పైడి రాకేష్ ను ఆర్మూర్ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు - పెద్ద ఎత్తున పోలీస్ బలగాల మోహరింపు - కామారెడ్డి ఎమ్మెల్యే కాంపు క్యాంపు కార్యాలయానికి తరలింపు బతుకమ్మ, భిక్కనూరు: ఆర్మూర్లో జరిగిన సంఘటన కారణంగా...

కామారెడ్డి జిల్లాలో జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు

  . . . ఐ అండ్ పీఆర్ కమిషనర్ ముట్టడికి ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ పిలుపు  కామారెడ్డి, బతుకమ్మ: న్యాయమైన డిమాండ్ల కోసం ఐ అండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న జర్నలిస్టులను పోలీసులు...

లక్షల్లో పెట్టుబడి . . . కోట్లలో దందా

  . . . గంజాయి దందాలో నయా కల్చర్   . . . ఇల్లీగల్ దందాలో కమాయి . . . లీగల్ గా పెట్టుబడులు   . . . టీజీన్యాబ్ తో పాటు ఈగల్...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ

  . . . టీటీడీకి భారీ విరాళం వెబ్ డెస్క్, బతుకమ్మ :   ప్రముఖ పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు సాంప్రదాయబద్ధంగా...

మూసీ ప్రక్షాళన పూర్తి చేసి తీరుతాం

  . . . ఎస్‌ఎల్‌బీసీ ద్వారా కృష్ణా జలాలు నల్గొండకు తీసుకొస్తాం   . . . రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   నల్గొండ, బతుకమ్మ :   మూసీ నది ప్రక్షాళనను ఎలాంటి ఆటంకాలు ఎదురైనా పూర్తి చేసి...

కామారెడ్డిలో ఘనంగా బీజేపీ జిల్లా కార్యాలయం ప్రారంభం

  . . . వర్చువల్‌గా ప్రారంభించిన జాతీయ అధ్యక్షుడు నితిన్ నభీన్   కామారెడ్డి, బతుకమ్మ :   భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నభీన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు....

రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలి…

  ఇందల్వాయి, బతుకమ్మ :   రాష్ట్ర ప్రభుత్వం జులైలో రైతుబంధు నిధులను అందిస్తున్న తరుణంలో జూన్ 5 వరకు నూతనంగా పట్టా పాస్ బుక్కులు పొందిన రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ...

కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పైలాన్ ఆవిష్కరణ

  . . . ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ :   రాష్ట్రంలో హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఎఎం) రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతూ, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా కనగల్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip