25.3 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

National

మైనారిటీని మరిచారా..?

ముస్లిముకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ వర్గంలో నిరాశ జిల్లా కేంద్రంలో నిరసన.. 14శాతం ఉన్న తమను పట్టించుకోలేదని ఆవేదన షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ దక్కుతుందని ఆశించామంటున్న ముస్లిం నాయకులు నిజామాబాద్, బతుకమ్మ:మైనారిటీ...

మైనారిటీని మరిచారా..?

. ముస్లిముకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ వర్గంలో నిరాశ . జిల్లా కేంద్రంలో నిరసన.. 14శాతం ఉన్న తమను పట్టించుకోలేదని ఆవేదన . షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ దక్కుతుందని ఆశించామంటున్న ముస్లిం నాయకులు నిజామాబాద్, బతుకమ్మ:...

కారులో చెలరేగిన మంటలు.. ఇద్దరు సజీవదహనం

వెబ్ న్యూస్,బతుకమ్మ  : కర్ణాటకలోని చింతామణి దగ్గర ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఢీకొని భారతీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఇద్దరు సజీవ దహనమయ్యారు....

కాంగ్రెస్ నకిలీ నేతలకు బుద్ధి చెప్పాలి

కొందరు బీజేపీకి బీ-టీంగా వ్యవహరిస్తున్నారు గుజరాత్ పర్యటనలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు వెబ్ న్యూస్, బతుకమ్మ :  గుజరాత్ కాంగ్రెస్ నేతలపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్...

ఎస్డీపీఐ ఆఫీసులో ఈడీ సోదాల కలకలం

వెబ్ న్యూస్, బతుకమ్మ : సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ) ఆఫీసులో ఈడీ సోదాలు కలకలం రేపాయి. హైదరాబాద్‌కు చెందిన ఈడీ అధికారులు  నంద్యాలలోని ఎస్డీపీఐ పార్టీ కార్యాలయాన్ని బలంవంతంగా తెరిపించి...

ఘనంగా ఎంపీ తేజస్వి సూర్య వివాహం

వెబ్ న్యూస్, బతుకమ్మ : బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాహం బెంగళూరులో ఘనంగా జరిగింది. చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం,భరతనాట్య  కళాకారిణి శివశ్రీ స్కంద ప్రసాద్ ను  సూర్య...

తెలంగాణ కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా

. ఎమ్మెల్సీ ఎన్నికల విజయంపై మోడీ ట్వీట్ నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన పార్టీ కార్యకర్తలను చూసి గర్వపడుతున్నానని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్...

స్కూల్ లోకి వచ్చిన చిరుత

రేవా(మధ్య ప్రదేశ్), బతుకమ్మ: పాఠశాలలోకి చిరుతపులి రావడంతో టీచర్లు ఏం చేయాలో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నిశబ్దంగా ఉండిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ర్టంలోని రేవా జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది....

పడవలు నడిపిన కుటుంబానికి రూ.30కోట్ల ఆదాయం

లఖ్ నవూ, బతుకమ్మ: మహాకుంభ మేళ సందర్భంగా 45 రోజులపాటు ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో బోట్లు నడిపిన ఓ కుటుంబం ఏకంగా రూ.30 కోట్ల ఆదాయాన్ని అర్జించిందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ఎవరికీ రాని నిర్ధారిత కోటా ఓట్లు

  . . . ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం . . . రెండో ప్రాధన్యత ఓట్లే కీలకం కరీంనగర్, బతుకమ్మ: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠత రేపుతున్నాయి. ఓట్ల లెక్కింపు మొదలు ఫలితాల...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip