25 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Crime

రైల్వేస్టేషన్ లో బాంబు స్క్వాడ్ తనిఖీలు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ రైల్వేస్టేషన్ లో రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. సోమవారం రాత్రి దేశ రాజధానిలో బాంబుపేలుళ్ళ ఘటన నేపథ్యంలో రైల్వేశాఖ తనిఖీలకు ఆదేశించింది. మంగళవారం...

దశబ్దాలుగా ఇళ్లస్థలాల కోసం మాజీ సైనికుల ఎదురుచూపు

  . . . జిల్లా న్యాయసేవాధికార సంస్థ చోరవతో పరిష్కరం దిశగా  నిజామాబాద్, బతుకమ్మ : భారతదేశ రక్షణ కోసం పాటుపడిన సైనికులు వారు. కొండలు, కొనలు, దేశ సరిహద్దులు వారికి నివాస స్థలాలు అయినవి.దేశమాత...

మద్యం సేవించి వాహనం నడిపినందుకు 10 వేల జరిమానా

  బతుకమ్మ, ఏర్గట్ల: ఏర్గట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తులను కౌన్సిలింగ్ చేసి మంగళ వారం ఆర్మూర్ కోర్టు ఎదుట హాజరు పరచడం జరిగిందని...

మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరికి జైలు

  .. ముగ్గురికి 33000 జరిమానా ఇందల్వాయి,బతుకమ్మ : సవరించిన మోటార్ వేహికిల్ అమెండమెంట్ యాక్ట్ కేసులో పట్టుబడిన ఇద్ధరికి న్యాయస్థానం జైలు శిక్ష, ముగ్గురికి భారీ జరిమానా విధించారని ఇందల్వాయి ఎస్ఐ సందిప్ తెలిపారు. ఇందల్వాయి...

ఇసుక పాయింట్ పరిశీలించిన మైనింగ్ అధికారులు

.. కోటగిరి , బతుకమ్మ - అనుమతులు పొందిన చోట కాకుండా మంజీరా నది నుండి తప్పడు వే బిల్లులతో టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం రోజు పోతంగల్ గ్రామస్తులు...

 రైస్ పుల్లింగ్ కేసులో ఒకరి అరెస్టు

  . . . పరారీలో మరో ఇద్దరు  నందిపేట్, బతుకమ్మ : రైస్ పుల్లింగ్ చెంబు ఉందని దాని ద్వార ధన ప్రవాహం కలుగుతుందని రూ.75 లక్షలు మోసం చేసి కాజేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు మరో...

మోటర్ వెహికల్ సవరణ చట్టం 2019 ఎఫెక్ట్

. . . తొలిరోజు 28 మందికి భారీగా జరిమానా విధింపు . . . ఆరుగురికి జైలు శిక్ష నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు తొలిరోజు మోటార్ వెహికిల్...

ఇసుక టిప్పర్లు అడ్డుకున్న వారి పై కేసు నమోదు 

కోటగిరి, బతుకమ్మ :  ఇసుక టిప్పర్ లను అడ్డుకున్న పోతంగల్ గ్రామానికి చెందిన 12 మందిపై కేసు నమోదు చేసినట్లు  ఎస్సై సునీల్ తెలిపారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం డబల్ బెడ్ రూమ్...

రైలు ఢీకొని ఒకరి మృతి 

ఇందల్వాయి,బతుకమ్మ :  ఇందల్వాయి మండల పరిధిలోని ఇందల్వాయి రైల్వే గేటు వద్ద సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆర్పిఎఫ్ పోలీసులు సంఘటన స్థలానికి...

యువకుడిపై పంచ్ లతో దాడి

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ బస్ స్టాండ్  ప్రాంతంలో జ్యూస్ సెంటర్ లో పనిచేస్తున్న యువకుడిపై కొందరు పంచ్ లతో దాడి చేశారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికంగా జ్యూస్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip