30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Crime

నవరాత్రోత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి

 . రెండో టౌన్ ఎస్సై యాసర్ అరాఫత్ బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని నిజామాబాద్ రెండో టౌన్ ఎస్సై యాసర్ అరాఫత్ కోరారు. నగరంలోని గాజులపేట్ పద్మశాలీ...

ఆరేళ్ల బాలిక పై అత్యాచారం

 కామాంధుడి పై పొక్సో కేసు నమోదు. బతుకమ్మ, నవీపేట్ : కామం తో కళ్ళు ముసుకుపోయి అభం శుభం తెలియని 6 ఏళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది....

వరదలో చిక్కుకున్న ఆశ్రమ వాసులను రక్షించిన రెస్యూ టీం

బతుకమ్మ,మెండోరా   గత రెండు రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం అధికంగా రావడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో సోమవారం ప్రాజెక్టు అధికారులు నలభై గేట్లు...

బిర్యానీ ఫ్యామిలీ దర్భార్  హోటల్ కు 5 వేల జరిమానా

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం బిర్యానీ తినేందుకు రెస్టారెంట్ కు వచ్చిన కస్టమర్ కు షాక్ తగిలింది. బిర్యానీలో మాంసం ముక్కలతో పాటు కోడిఈకలు కూడా కనిపించడంతో ఖంగుతిన్నాడు కస్టమర్. వెంటనే నిజామాబాద్ బల్ధియా అధికారులకు...

కార్పొరేటర్ శివచరణ్ పై పోలీసు కేసు

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం నిజామాబాద్ నగరంలోని 40వ డివిజన్ కార్పొరేటర్ పై 3వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల చివరి వారంలో గౌతమ్ నగర్ కి చెందిన డివిజన్ కార్పొరేటర్...

ఇతరులతో మాట్లాడుతుందని రెండో భార్యను మట్టుబెట్టిన రిటైర్డ్ జవాన్

బతుకమ్మ, డిచ్ పల్లి : గత నెల 29న డిచ్ పల్లి మండల కేంద్రంలో జరిగిన వివాహితది అనుమానస్పధ మృతి కాదని భర్తే హత్య చేశాడని పోలిస్ లు విచారణలో వెల్లడైంది. అదివారం...

పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడి మృతి

బతుకమ్మ నందిపేట్: నందిపేట్ మండలం ఖు ద్వాన్పూర్ గ్రామానికి చెందిన సుకృత్ (22) అనే యువకుడు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందిన విషాదకర సంఘటన జరిగింది....

మత్స్య కార్మికుడి గల్లంతు

ఎగువ మానేరు లచ్చ పేట శివారులో ఘటన పరిస్థితిని సమీక్షించిన మాచారెడ్డి ఎస్ఐ బతుకమ్మ, మాచారెడ్డి: రాజన్న సిరిసిల్ల జిల్లా లోని జగ్వామనేరు లో మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామ శివారు...

రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి…

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో గూడ్స్ రైలు పట్టాలు దాటుచుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఒ యువకుడు మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయి రెడ్డి . రైలు ఢీకొని...

జ్వరంతో మైనార్టి గురుకుల పాఠశాల విద్యార్ధిని మృతి

బతుకమ్మ, బాన్సువాడ బాన్సువాడ మైనార్టీ పాఠశాలలో చదువుతున్న అంజలి( 12) బాలిక జ్వరం బారిన పడి మృతి చెందింది. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే చిన్నారులు ప్రాణాలు వదులుతున్నారని తల్లిదండ్రులు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip