27.6 C
Hyderabad
Wednesday, August 5, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Crime

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి 3 రోజుల జైలు శిక్ష

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తాగి వాహనం నడిపిన వ్యక్తి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ బేగం బుధవారం మూడు రోజుల జైలు శిక్ష విధించారు. తాగి వాహనాలు నడిపిన 31మందికి ట్రాఫిక్...

కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఎస్సైల బదిలీ

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఇన్ చార్జి డీఐజీ చంద్రశేఖర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాసర జోన్-2 పరిధిలో మొత్తం...

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామానికి చెందిన రాగొల్ల గోపాల్ అనే వ్యక్తి మద్యం సేవించి బైక్ నడిపినందుకు అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి బుధవారం...

రూ.45 లక్షల విలువైన అల్ప్రాజోలం పట్టివేత

బోధన్, బతుకమ్మ: బోధన్ పట్టణంలో స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బుధవారం దాడులు చేసింది. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ, ఇన్ స్పెక్టర్లు పక్కా సమాచారం మేరకు బుధవారం తెల్లవారు జాము నుంచి బోధన్...

మోహన్ బాబును అరెస్ట్ చేయాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జర్నలిస్టుపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును అరెస్టు చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్,  జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు....

బోధన్ – నాందెడ్ హైవేపై ప్రమాదం.. ఒకరు మృతి

బోధన్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా సాలూర క్యాంపు వద్ద  బోధన్ - నాందెడ్ జాతీయ రహదారిపై కారు రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు మహారాష్ట్ర వాసిగా...

ఆర్మూర్ లో దొంగల బీభత్సం

ఆర్మూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి నగర్ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం తెల్లవారుజామున పట్టణంలోని మూడు వ్యాపార సముదాయాల్లో చోరీకి పాల్పడ్డారు. రూ.4.50 లక్షల నగదు,...

ఆర్మూర్ లో దొంగల బీభత్సం

. . .మెడికల్ షాపులే టార్గెట్ . . . నాలుగున్న లక్షల నగదు . . . ఎలక్ట్రానిక్ పరికరాల దొంగతనం. ఆర్మూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో మహాలక్ష్మి నగర్ కాలనీలో...

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

బతుకమ్మ, జక్రాన్ పల్లి: జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్‌ వద్ద మంగళవారం 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందినట్లు జక్రాన్పల్లి ఎస్ఐ తిరుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.....

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

నిజాంసాగర్, బతుకమ్మ : నిజాంసాగర్ డ్యామ్ 12 గేట్స్ వద్ద మంగళవారం ఒకగుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు నిజాంసాగర్ ఎస్హెచ్ఓ తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 50 నుంచి 55సంవత్సరాలు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip