విద్యుత్ షాక్ కు గురై బాలుడికి తీవ్ర గాయాలు

0 9,573

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

 

గాలిపటం ఎగురవేస్తుండగా ఓ బాలుడికి కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఆదివారం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని లోలం గ్రామంలో చోటు చేసుకుంది. బాలుడు హేమంత్ గాలిపటం ఎగరవేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం బాలుడు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Leave A Reply

Your email address will not be published.