📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24596 POSTS
0 COMMENTS

11న అండర్ 19 టేబుల్ టెన్నిస్

- జిల్లా ఇంటర్ విద్యా అధికారి నిజామాబాద్, బతుకమ్మ : ఈ నెల 11 వ తేదిన ఉదయం 11 గంటలకు నిర్వహించే జిల్లా స్థాయి అండర్ 19 టేబుల్ టెన్నిస్ క్రీడా పోటీలలో పాల్గొన...

బీసీ హాస్టల్లో శుభ్రత కరువు

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలికల పాఠశాల ఆవరణ అధ్వానంగా మారింది. పాఠశాలను అనుకొని ఉన్న మురికి కాలువలో చెత్త చెదారం పేరుకుపోయి కంపు...

జన విజ్ఞాన వేదిక తెలంగాణ జిల్లా కమిటీ ఎన్నిక

నిజామాబాద్, బతుకమ్మ : జన విజ్ఞాన వేదిక తెలంగాణ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గౌరవ అధ్యక్షులు చెలిమల రాజేశ్వర్ తెలిపారు. జిల్లా కేంద్రంలో గల జిల్లా గ్రంథాలయ భవనంలో సీనియర్ న్యాయవాది...

రెడ్ క్రాస్ వృద్ధాశ్రమంలో కొలువుల భర్తీ

నిజామాబాద్ బతుకమ్మ : డిచ్పల్లి మండలం రాంపూర్ లో గల ప్రభుత్వ, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల...

మెప్మా.. చెప్మా.. ఆ అధికారి ఎక్కడ?

- రహస్యంగా పోస్టింగ్ - పేరుకే మెప్మాలో  విధులు - ఏడాదిగా రాకున్నా వేతనం, అలవెన్సు చెల్లింపు - యూనియన్ పేరుతో విధులకు ఎగనామం   యూనియన్ నాయకుడినంటూ ఓ అధికారి కలెక్టరేట్ లో నాటకీయ పరిణామాలను నడిపిస్తున్నాడు. జిల్లా...

మత్తు మందు ఇచ్చి గోవులను దొంగలించే యత్నం

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని న్యాల్కల్ రోడ్డులోని గోవులకు మత్తుమందు ఇచ్చి దొంగిలించే ప్రయత్నం చేశారని గో సేవకులు నాలుగో టౌన్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. కొందరు దుండగులు ఇన్నోవా కార్లో...

ప్రజావాణికి 109 ఫిర్యాదులు

బతుకమ్మ, నిజామాబాద్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో  సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో...

స్వాతంత్ర సమరయోధురాలు కన్నుమూత

మోర్తాడ్, బతుకమ్మ: మండలంలోని శెట్పల్లికి చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు  తంగళ్ళపల్లి రాజుబాయి(95) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గ్రామ పెద్దలు, నాయకులు ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. స్వాతంత్ర్య కోసం ఆమె చేసిన పోరాటాన్ని గుర్తు...

సుదర్శన్ రెడ్డిని కలిసిన పీసీసీ చీఫ్

నిజామాబాద్, బతుకమ్మ:   రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్ లో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఆయన వెంట...

కనికరించేదెవరు?

కలెక్టరేట్, బతుకమ్మ: కలెక్టరేట్ కు వచ్చే దివ్యాంగులు, వృద్ధుల పరిస్థితి దారుణంగా ఉంది. ఆటోలను మెయిన్ గేట్ వద్దే నిలిపివేస్తూ లోనికి అనుమతించడం లేదు.  వివిధ పనుల నిమిత్తం దివ్యాంగులు, వృద్ధులు అపసోపాలు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip