📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24833 POSTS
0 COMMENTS

బాధ్యతలు స్వీకరించిన కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా దిలీప్ కుమార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. మేడ్చల్ జెడ్పీ సీఈవోగా పని చేసిన ఆయన బదిలీపై వచ్చారు. కమిషనర్ చాంబర్ లో...

మంగళహారతులతో బీసీ కమిషన్ కు స్వాగతం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లా కేంద్రానికి చేరుకున్న బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులకు బీసీ సంక్షేమ్ సంఘం ఆధ్వర్యంలో మంగళహారతులతో స్వాగతం పలికారు. స్వాతంత్ర్యం రాకముందు బ్రిటీష్ హయాంలో బీసీ కుల...

పాల వ్యాపారి దారుణ హత్య

మాచారెడ్డి, బతుకమ్మ- కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన దువ్వల బాలకిషన్ అనే పాల వ్యాపారిని కొందరు దుండగులు ఇస్సాయిపేట శివారులోని చెట్టుకు ఉరేసి దారుణంగా హత్య చేశారు. ఇది గమనించిన...

పాల వ్యాపారి దారుణ హత్య

మాచారెడ్డి, బతుకమ్మ- కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన దువ్వల బాలకిషన్ అనే పాల వ్యాపారిని కొందరు దుండగులు ఇస్సాయిపేట శివారులోని చెట్టుకు ఉరేసి దారుణంగా హత్య చేశారు. ఇది గమనించిన...

మనమెంత భద్రం? 

. . అబిడ్స్ లో నాలుగు దుకాణాలు అగ్నికి ఆహుతి . . . నిజామాబాద్ నగర నడిబొడ్డున హోల్ సెల్ వ్యాపారం  . . . కోట్లలో సరుకులు. . . టన్నులలో నిల్వలు ....

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మందమకరంద్ బదిలీ 

కొత్త కమిషనర్ గా దిలీప్ కుమార్  నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ బదిలీ అయ్యారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం  13 మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది. అందులో భాగంగా...

పోలీస్ శాఖ ఆధ్వ ర్యంలో క్యాండిల్ ర్యాలీ

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ 2024 (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్క రించుకొని నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సింధూ శర్మ  ఆదేశాలమేరకు అదనపు...

ఓలా బైక్ షోరూం అద్దాలు ధ్వంసం

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : ప్రముఖ విద్యుత్ బైక్ సంస్థ ఓలా పై కస్టమర్ల ఆగ్రహాలు వెలువెత్తుతున్నాయి. బైక్ రిపేర్ కావడంతో దానిని షోరూంలో ఇచ్చేందుకు వచ్చిన కస్టమర్ రెచ్చిపోయారు. కొత్త బైక్ తరచు...

టోసా మిడ్ టర్మ్ 2024 సీ పీ డి గ్రాండ్ సక్సెస్

కామారెడ్డి టోసా ఆధ్వర్యంలో సీ ఎం ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఆర్థో డాక్టర్ల హాజరు లెగ్ ఫ్రాక్చర్స్ లో ఆధునిక వైద్యం పై ప్రముఖ వైద్యుల సలహాలు, సూచనలు నిజామాబాద్...

కారు ఢీకొని ఒకరి మృతి

బతుకమ్మ, ఏర్గట్ల: మండలకేంద్రం లోఅయ్యప్ప గుడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం గాండ్ల నాగయ్య(48) మృతి చెందినట్లు ఏఎస్ఐ లక్ష్మణ్ నాయక్  తెలిపారు. పోలీసు కథనం ప్రకారం.. ఏర్గట్ల గ్రామానికి చెందిన...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip