📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24833 POSTS
0 COMMENTS

బాలరత్న పురస్కారం అందుకున్న ఏర్గట్ల విద్యార్థి నూనె శ్రీనిధి

బతుకమ్మ, ఏర్గట్ల: బాలలదినోత్సవాన్ని పురస్కరించుకొని కమలాకర మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారు జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం బాలరత్న పురస్కారం అందివ్వడం ఆనవాయితీ....

కేసీఆర్, ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం

బతుకమ్మ,బాల్కొండ:బాల్కొండ మండలం, వన్నెల్,బి గ్రామం నుండి కొత్తపల్లి రోడ్డు వరకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం బిటి రోడ్డు కొరకు రూ.100 లక్షలు మాజీ మంత్రి, బాల్కొండ శాసన సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి...

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ 

బతుకమ్మ,ఏర్గట్ల: మండలం తడపాకల్ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు గ్రామానికి చెందిన ఆరేపల్లి ఆశన్న, సుద్దాల ఆశన్నకు ...

అధికారిక దోపిడీ ?

. పైకి వద్దని చెప్పడం.. క్షేత్ర స్థాయిలో తరుగు తీయడం  . కాంటా సమయంలోనే కోతలు . ఖాళీ సంచి బరువు 600 గ్రాములు . మరో కిలో తరుగు ఎందుకో..? నిజామాబాద్, బతుకమ్మ :  ధాన్యం కాంటా ...

బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం

బతుకమ్మ పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్ లో బజరంగ్దళ్ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో తలపెట్టిన ఉతాత్మ దివాస్ సందర్భంగా హిందూ యువకులు రక్తదానం నిర్వహించారు. సుమారుగా హిందూ సోదరులు...

శేఖర్ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ భర్త దండు శేఖర్ పైన జరిగిన దాడిని తీవ్రంగా...

దొడ్డు ధాన్యానికి సైతం బోనస్ ఇవ్వాలి

. మాట మార్చడం రైతులను వంచించడమే.. . మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: రాష్ర్ట ప్రభుత్వం దొడ్డు ధాన్యానికి సైతం బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్...

సమస్యల వలయంలో సిద్దాపూర్

- గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం - గత రెండు నెలల నుంచి విధులకు రాని పంచాయతీ సెక్రెటరీ - కన్నెత్తి చూడని అధికారి రుద్రూర్, బతుకమ్మ: ఎక్కడా చూసిన అపరిశుభ్ర వాతావరణం నెలకొందని, పట్టించుకునే నాథుడే...

ప్రాణాలు పోతేనే స్పందిస్తారా..?

. ప్రమాదకరంగా విద్యుత్ తీగలు - పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు... రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని సిద్దాపూర్ లో రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్న పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రాణాలు...

ఎమ్మెల్యే సారూ.. పట్టాలిప్పించండి

. ఇందల్వాయి దళితుల వేడుకోలు ఇందల్వాయి, బతుకమ్మ : పరంపోగు భూమిని తాము 60 ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, తమకు పట్టాలిప్పించాలని మండల కేంద్రానికి చెందిన దళితులు వేడుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎంతో...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip