నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారిగా సోమవారం డి.శ్రీనివాస్ రావు బాధ్యతులు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును తన ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. బోధన్ డివిజనల్ పంచాయతీ అధికారిగా ఎస్.నాగరాజను నియమించారు.