బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప టెంపుల్ నుండి భిక్కనూరు వీధుల్లో విగ్రహాలను ఆదివారం సాయంత్రం ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గురు స్వాములు అందే మహేందర్ రెడ్డి సాయి రెడ్డి శ్రీనివాస్ సాయి భాను సాములు పాల్గొన్నారు.
