25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

44వ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా తర్ల రాజేష్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

పట్టణంలోని 44 వ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పోచమ్మ గల్లి మాల సంఘం ప్రెసిడెంట్ తర్ల రాజేష్ ని నియమించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో 60 డివిజన్ లకు ప్రెసిడెంట్ లను నియమించారు. ఈ సందర్భంగా తర్ల రాజేష్ కి పార్టీ ప్రతినిధులు శుబాకాంక్షలు తెలియజేశారు.

 

Tarla Rajesh appointed as 44th Division Congress President.

More articles

Latest article