30.9 C
Hyderabad
Monday, August 3, 2026

బాన్సువాడ ముదిరాజ్ సంఘం ఇన్చార్జిగా మంత్రి గణేష్

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

రాష్ట్ర ముదిరాజ్ మహాసభ బాన్సువాడ నియోజకవర్గం ఇన్చార్జిగా మంత్రి గణేష్ ను నియమిస్తున్నట్లు ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షులు భూపాల్ విజయనంద్ చేతుల మీదుగా మంత్రి గణేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గణేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ముదిరాజ్ కులస్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు. తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతను నిర్వహిస్తానని, తన ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article