26.6 C
Hyderabad
Monday, August 3, 2026

వరి నారు తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా

Must read

📰 Generate e-Paper Clip

సాలూరా, బతుకమ్మ : 

 

సాలూరా మండలం జాడి జమాల్ పూర్ లో 10 మంది కూలీలతో వరి నారు తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది.  ఈ ప్రమాదం లో నలుగురు బీహార్ కూలీలకు గాయాలయ్యాయి.క్షతగాత్రులను బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

More articles

Latest article