29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

గుండెపోటుతో మాజీ ఎంపీ మృతి

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  అమలాపురం మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. గుండెపోటుతో డిల్లీలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. అమలాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఆయన మూడు సార్లు గెలిచారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. 

More articles

Latest article