30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

 అమ్మవారిని తాకిన సూర్య కిరణాలు

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ పాలకొండ కోట దుర్గమ్మ ఆలయంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి అమ్మవారిని  సూర్య కిరణాలు తాకాయి.  ఆలయ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదని, ఇది శుభ పరిణామని  అర్చకులు పేర్కొన్నారు.

More articles

Latest article