24 C
Hyderabad
Sunday, August 2, 2026

యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ 

Must read

📰 Generate e-Paper Clip

యాదగిరి గుట్ట , బతుకమ్మ : కార్తీక మాసం చివరి ఆదివారం వారం కావడంతో యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ నెలకొంది. క్యూలైన్లు,  కిక్కిరిసిపోయి, భక్తులతో ఆలయ మాడ వీధులు రద్దీగా మారాయి.   లక్ష్మి నరసింహ స్వామి వారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

 

More articles

Latest article