25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పోచంపాడ్ లో 2కే రన్

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ:మెండోరా మండలంలోని పోచంపాడ్ గ్రామంలోని చౌరస్తాలో మెండోరా ఎస్ఐ సుహాసిని ఆధ్వర్యం లో శుక్రవారం 2 కే రాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా 2కే రన్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో మెండోరా మండలంకు చెందిన సుమారు 150 మంది వరకు యువకులు,  పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగిందని తెలియజేశారు.

More articles

Latest article