28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్‌లో రౌడీషీటర్ దాడిలో మరణించిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గురువారం పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు  దినేష్ కులాచారి ఉన్నారు.

More articles

Latest article